కలకలం రేపిన అర్థరాత్రి హత్య (వీడియో)

Oct 12, 2019, 6:31 PM IST

గుంటూరు జిల్లా,బొల్లపల్లి మండలం వెల్లటూరులో అర్ధరాత్రి జరిగిన హత్య కలకలం రేపింది. 

గ్రామంలో మిరప నారు పెంచే కొమ్మినేని రత్తయ్యను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన అర్థరాత్రి జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన వినుకొండ రూరల్ సీఐ సుబ్బారావు కథనం ప్రకారం 

దిండుతో గొంతు నులిమి చంపినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంట్లో ఉన్న ప్రియురాలే సూత్రధారి అనీ అనుమానిస్తున్నారు. మృతుడు, ప్రియురాలి సెల్ ఫోన్ లు  స్వాధీనం చేసుకున్నారు. 

హత్యకు సహకరించిన వారిలో ఒకరిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.