video news : అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం

Nov 7, 2019, 11:56 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ తాడేపల్లినుండి గుంటూరు బయలుదేరారు. గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.