Video news : రాగల 24 గంటల్లో..ఈషా రెబ్బా ఏం చేయబోతోంది..

Nov 21, 2019, 3:06 PM IST

ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో సత్య దేవ్, శ్రీరామ్, ముస్కాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిగింది.