Iddari Lokam Okkate : మాకు సెంటిమెంట్లు ఎక్కువ..ప్లాప్ సినిమా తీశామని భయం...

Dec 23, 2019, 4:30 PM IST

రాజ్ తరుణ్, శాలినీ పాండే హీరోహీరోయిన్లుగా జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’.  ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రివ్యూను కాలేజీ స్టూడెంట్స్ కు వేసి చూసించారు. వీరితోపాటు మరికొంతమంది సినిమా లవర్స్ కు ఈ సినిమా షో లు వేసి రివ్యూలు తీసుకున్నారు.