పారిశుద్ధ్య కార్మికులకు బాదాం మిల్క్.. ఈ ప్రచారమంతా అందుకే.. శేఖర్ కమ్ముల

Apr 27, 2020, 5:18 PM IST

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతీరోజూ వెయ్యిమంది పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ డ్రింక్ అందిస్తానని తెలిపారు. అది కూడా జీహెచ్ఎంసీ ద్వారానే అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్  బాదం మిల్క్ పంపిణీ చేసి ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ తమకు తోచిన రీతిలో ఇలాంటి సాయాలూ అది కూడా జీహెచ్ఎంసీ ద్వారా చేయగలగాలని తెలిపారు.