video news : విజయారెడ్డి ఎపెక్ట్.. పత్తికొండ ఎమ్మార్వో ఏమి చేసిందో తెలుసా?

Nov 6, 2019, 12:04 PM IST

తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి  దారుణ హత్య నేపథ్యంలో.... ఏపి మహిళా ఎమ్మార్వోలు జాగ్రత్త పడుతున్నారు. దరఖాస్తు దారులు నేరుగా ఆఫీసులోకి రాకుండా కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమా మహేశ్వరి తన సిబ్బందితో ఛాంబర్ కి పది అడుగుల దూరంలో  ఓ తాడు కట్టించారు.