video news : రాజధాని కోసం ఈ మెయిల్ యాగం

Nov 6, 2019, 5:48 PM IST

కర్నూలులో హైకోర్టు, రాయలసీమలో రాజధాని కోసం రాయలసీమ విద్యార్థి సంఘ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి, యువజన సంఘాల సభ్యుల నుండి లక్ష ఈ మెయిల్స్ సేకరించి వినూత్న రీతిలో నిరసన చేశారు.