DishaCaseAccusedEncounter : మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలు

Dec 6, 2019, 6:46 PM IST

తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలోనే శవ పంచనామా నిర్వహించారు స్థానిక మెజిస్ట్రేట్. శాంతి భద్రతల దృష్ట్యా దిశ నిందితుల మృతదేహాలకు ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశంలోనే శవపంచనామా నిర్వహించారు. అనంతరం వీరి మృతదేహాలను మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.