ఇంగ్లాండుపై రెండు రోజుల్లోనే టీమిండియా విజయం: భవిష్యత్తులో టెస్టు క్రికెట్ కు ప్రమాదమన్న యువరాజ్ సింగ్

Feb 26, 2021, 4:26 PM IST

తొలి టెస్టులో ఊహించని పరాజయం తర్వాత వరుసగా రెండు టెస్టులు గెలిచి, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా. రెండో టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత జట్టు, మూడో టెస్టులో 10 వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు టెస్టుల్లోనూ పిచ్‌పై తీవ్రమైన విమర్శలు రావడం విశేషం...