Video news : వాటర్ కోసం పార్టీల వార్

Nov 16, 2019, 11:53 AM IST

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో తాగునీరు సరఫరా చేయమన్నందుకు వైసీపీ కార్యకర్తలు కాలనీ వాసులపై దాడి చేశారు. కొడవళ్లు, కర్రలు, బండరాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.