మంత్రి నారా లోకేష్ ని కలిసిన టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారి..

Jun 26, 2024, 1:56 PM IST

ఆంధ్రప్రదేశ్ ఐటీమంత్రి లోకేషన్ ను కలిశారు ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వవహరించి..హనుమలాంటి మంచి ఆటగాళ్ళకు అన్యాయం చేశారన్న  ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో లోకేష్ ను హనుమ కలవడం హాట్ టాపిక్ అయ్యింది.