మీరు రక్తపాతం చేసినా మేం అన్నదానమే చేస్తాం..: వైసిపికి కౌంటర్ గా టిడిపి ఆందోళన

మీరు రక్తపాతం చేసినా మేం అన్నదానమే చేస్తాం..: వైసిపికి కౌంటర్ గా టిడిపి ఆందోళన

Published : Sep 01, 2022, 04:22 PM IST

పల్నాడు జిల్లా నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆందోళన చేపట్టింది. 

పల్నాడు జిల్లా నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆందోళన చేపట్టింది. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచిత రేషన్ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదని... వెంటనే బియ్యం పంపిణీ చేపట్టాలంటూ ఈ ఆందోళన చేపట్టారు. ప్రజల ఆహార భద్రత హక్కులను కాలరాస్తూ వైసిపి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని చదలవాడ ఆగ్రహం వ్యక్తం చేసారు. 
 

02:33CM Chandrababu Launches Anna Canteen:అన్నా క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం| Asianet Telugu
02:56తిరుపతిలో నారాలోకేష్ క్రేజ్ చూశారా Naralokesh Launches Sports Facilities in Tirupati| Asianet Telugu
05:02క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ లోపల ఎలా ఉంటుందో చూశారా? | Chandrababu Launches Quantum | Asianet Telugu
27:37YS Jagan Visits Juvvaladinne: జగన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన జువ్వలదిన్నె| Asianet News Telugu
12:08చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ | YS Jagan Visits Juvvaladinne | Asianet News Telugu
07:19వైసీపీకి షాక్‌.. జగన్‌ సీపీఆర్వో అరెస్టు | YS Jagan CPRO Arrest | YSRCP | Asianet News Telugu
03:47YS Jagan Visits Juvvaladinne: జువ్వలదిన్నె పర్యటనలో జగన్ కోసం ఫ్యాన్స్ పరుగులు| Asianet News Telugu
07:36YS Jagan Visits Juvvaladinne: మత్స్య కారుల సమస్యలు విని జగన్ రియాక్షన్ చూడండి| Asianet News Telugu
07:01YS Jagan Visits Juvvaladinne: లోకేష్ వచ్చివెళ్లిన తర్వాతే బోట్ పోయింది జగన్ సెటైర్లు| Asianet Telugu
04:25Delhi CM Rekha Gupta Visit Tirumala:తిరుమల తొమాల సేవలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా | Asianet News Telugu