Oct 22, 2019, 4:44 PM IST
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం 38వ రోజున వెలికి తీసింది. బోటు చుట్టూ ఇనుప రోప్లను తగిలించి ప్రొక్లెయినర్ తో గోదావరి ఒడ్డుకు లాగుతున్నారు.