కాళ్ళ మీద గాయాలతో కోర్టులో ఎంపీ రఘురామకృష్ణం రాజు, పోలీసులు విచారణ సమయంలో కొట్టారంటూ జడ్జికి ఫిర్యాదు

May 15, 2021, 7:21 PM IST

సీఐడీ కార్యాలయం నుంచి కోర్టుకు వచ్చిన ఎంపీ రఘురామకృష్ణం రాజు కాళ్లకు గాయాలు కనిపించాయి. విచారణ సమయంలో తనను పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.