దాచేపల్లిలో మరో కరోనాపాజిటివ్ కేసు.. 11కు చేరిన సంఖ్య

Apr 22, 2020, 5:28 PM IST

కరోనా పాజిటివ్ కేసులతో రెడ్ జోన్ లో ఉన్న గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో కేసు నమోదయ్యింది. దీంతో దాచేపల్లిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 కు పెరిగింది. ఇందులో ఒకరు ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే.