video news : కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

Nov 11, 2019, 12:02 PM IST

కార్తిక సోమవారం, రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీపెరిగింది. సోమవారం సాయంత్రం శ్రీశైలంలో లక్ష దీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశ విధ హారతులు చేయనున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరుస్తారు. 4 గంటల నుంచి దర్శనానికి అనుమతినిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్జిత అభిషేకాలు ఆర్జిత కుంకుమార్చనలు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ కేవలం అలంకార దర్శనమేనని శ్రీశైలం ఈవో రామారావు తెలిపారు.