Andhra News: జగన్ ఫోటోతో చాంబర్ లో అడుగుపెట్టి... అభిమానం చాటుకున్న మంత్రి నారాయణస్వామి

Andhra News: జగన్ ఫోటోతో చాంబర్ లో అడుగుపెట్టి... అభిమానం చాటుకున్న మంత్రి నారాయణస్వామి

Published : Apr 18, 2022, 02:14 PM IST


అమరావతి: రెండోసారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న నారాయణస్వామికి తిరిగి డిప్యూటీ సీఎంగా నియమించడమే కాదు ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. 


అమరావతి: రెండోసారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న నారాయణస్వామికి తిరిగి డిప్యూటీ సీఎంగా నియమించడమే కాదు ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఈ క్రమంలో ఇవాళ (సోమవారం) సెక్రటేరీయేట్ లోని తన ఛాంబర్లో నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో పట్టుకుని తన చాంబర్లోకి ప్రవేశించి పండితుల మంత్రోచ్చరణల మధ్య ఎక్సైజ్ శాఖ బాధ్యతలు స్వీకరించారు.  బడుగుల దేవుడిగా జగన్ అవతరించారని.. అందుకే ఆయన చిత్రపటానికి పూజలు చేసి బాధ్యతలు స్వీకరించినట్లు మంత్రి నారాయణ స్వామి వెల్లడించారు.

12:04Pemmasani: గుంటూరు నగరానికి మహర్దశ పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి పెమ్మసాని| Asianet Telugu
08:08CM Chandrababu Naidu: మే డే సందర్బంగా కార్మికులకు5 లక్షల చెక్కు ఇచ్చిన సీఎం | Asianet News Telugu
06:03CM Chandrababu Naidu: భవన నిర్మాణ కార్మికులతో సీఎం చంద్రబాబు చిట్ చాట్ | Asianet News Telugu
07:30CM Chandrababu Naidu: నిరుపేద కుటుంబ దీన స్థితి చూసి సీఎం చంద్రబాబు భరోసా| Asianet News Telugu
03:44Visakha Express Women Incident: కదులుతున్న రైలులో ఘోరం మహిళపై ఏసీ కోచ్‌ బాయ్.. | Asianet News Telugu
69:47CM Chandrababu Speech: సీఎం చంద్రబాబు స్పీచ్ కి దద్దరిల్లిన పామర్రు నియోజకవర్గం| Asianet News Telugu
07:15MLA Varla Kumar Raja Speech: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాస్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా| Asianet Telugu
04:21CM Chandrababu Naidu: మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులకు సీఎం చంద్రబాబు సత్కారం| Asianet News Telugu
18:01Nara Lokesh Speech: జగన్ పై లోకేష్ పంచ్ లు పడిపడి నవ్విన మంత్రులు, కార్యకర్తలు| Asianet News Telugu
31:24Payyavula Keshav: ఏపీ క్యాబినెట్ నిర్ణయాలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్| Asianet News Telugu