ఆక్సిజన్ రథచక్రాలు ప్రారంభించిన మంత్రులు

May 17, 2021, 4:04 PM IST

ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కృష్ణ చైతన్య విద్యా సంస్థల సౌజన్యంతో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో  ఆక్సిజన్ రథచక్రాలను ఏర్పాటు చేసారు .  ప్రారంభించి , రథ చక్రాలను పరిశీలించిన మంత్రులు .