మదనపల్లి జంట హత్యల కేసు: పిచ్చి భక్తికి పరాకాష్టగా మారిన వైనం, పూర్తి వివరాలు తెలిస్తే విస్తుపోవాలిసిందే...

Jan 29, 2021, 6:49 PM IST

పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల పెద్ద కూతురు భక్తి ఉన్మాదంలో పడిపోయినట్లు అర్థమవుతోంది. ఆమె విపరీతమైన ఆలోచన ధోరణికి గురైనట్లు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తెలియజేస్తున్నాయి.