video news : ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ ఆర్.ఎం.ఓ. విజయనిర్మల నిరాహార దీక్ష

Nov 2, 2019, 1:57 PM IST

మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంచార్జ్ ఆర్.ఎం.ఓ. విజయనిర్మల నిరాహార దీక్ష చేపట్టారు.  ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎలాంటి విచారణ చేయకుండా ఏకపక్ష నిర్ణయంతో ఆర్.ఎం.ఓ విధులనుండి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ డా. విజయ నిర్మల ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు పూర్తి న్యాయం జరిగేవరకు దీక్ష విరమింపజేసేది లేదని తెలియజేసారు.