ఏపీ సీఎం జగన్‌పై భగ్గుమంటున్న రైతులు

Dec 22, 2019, 11:47 AM IST


ఏపీకి మూడు రాజధానులు   ఉండొచ్చని  అంసెబ్లీలో సీఎం  జగన్ చేసిన  వ్యాఖ్యలకు నిరసనగా  అమరావతి గ్రామాల్లో ఆందోళనలు  కొనసాగుతునే ఉన్నాయి. ఇటీవల జిఎన్‌ రావు కమిటీ  సమర్పించిన నివేదిక కూడా సిఎం వ్యాఖ్యల తరహాలోనే ఉండడంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన  తెలుపుతున్నారు.