ధాన్యానికి మద్దతుధర కోసం... గుడివాడలో అన్నదాతల ఆందోళన

ధాన్యానికి మద్దతుధర కోసం... గుడివాడలో అన్నదాతల ఆందోళన

Published : Nov 30, 2022, 01:55 PM IST

గుడివాడ : ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

గుడివాడ : ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు-చౌటపల్లి అడ్డరోడ్డులో బైఠాయించిన రైతులు ఆందోళనకు దిగారు. తేమ శాతం, రైతు భరోసా కేంద్రంతో సంబంధం లేకుండా బస్తాకు రూ.1800 చెల్లించి కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu
08:58Nara Lokesh in Tirupati: తిరుపతిలో నారాలోకేష్ ఎంట్రీతో అభిమానుల్లో ఉరకలేసిన ఉత్సాహం| Asianet Telugu
05:43అంతర్జాతీయ బ్యాట్మింటన్ ప్లేయర్ పివి సింధుని ఓడించిన మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
02:33CM Chandrababu Launches Anna Canteen:అన్నా క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం| Asianet Telugu
02:56తిరుపతిలో నారాలోకేష్ క్రేజ్ చూశారా Naralokesh Launches Sports Facilities in Tirupati| Asianet Telugu