సింహాచలంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏకాంతంగా చందనోత్సవం

May 14, 2021, 9:47 AM IST

సింహాచల లక్ష్మి వరః నరసింహ స్వామి వారికీ ఏకాంతంగా చందనోత్సవం  కార్యక్రమం ప్రారంబబ్యమైంది . స్వామివారి కి పట్టు వస్త్రములు సమర్పించి ధర్మకర్త సంచిత గజపతి  నిజరూప తొలిదర్శనం చేసుకోనున్నారు .