డాక్టర్ సుధాకర్ ను కసబ్ లా ట్రీట్ చేశారు.. ఇప్పుడు వణుకుతున్నారు.. వంగలపూడి అనిత..

May 22, 2020, 10:36 AM IST

డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ అమానుషంగా వ్యవహరించిందని టీడీపీ నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. మాస్కులు అడిగినందుకు కక్షసాధింపు చర్యలతో అతన్ని హింసించినప్పుడు గుర్తుకురాని బంధుత్వాలు.. ఈ కేసును కోర్టు సుమోటోగా తీసుకోగానే గుర్తుకువచ్చాయంటూ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని బాబాయి, అబ్బాయి ఇష్టారాజ్యంగా చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఆ వివరాలు..