గుంటూరు జిల్లా లోని ప్రవేట్ ఆసుపత్రుల వైద్యుల దాష్టీకం..

May 5, 2021, 5:55 PM IST

కరోనా డాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుందని రోగాన్ని బూచిగా చూపించి రోగి బంధువుల భయంతో లక్షల గుంజుతున్నారని,కేవలం డబ్బు కోసమే రోగుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారంటు ప్రజలు ఆవేదన చెందుతున్నారు .