video news : యూటర్న్ తీసుకుంటుంటే...అనుకోకుండా...

Nov 16, 2019, 12:47 PM IST

కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు కంచికచర్ల మండలం దోనబండ వద్ద యుటర్న్ తీసుకుంటున్న టిప్పర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం గొల్లపూడి లోని ఆంధ్ర హాస్పిటల్ కి తరలించారు.