పుచ్చకాయలు కనిపించగానే.. కరోనాను మరిచిపోయారు.. ఎక్కడంటే...

Apr 7, 2020, 2:42 PM IST

విశాఖ పట్నం, కంచరపాలెంలో బీజేపీ కార్యకర్తలు పుచ్చకాయలు పంపిణీ చేశారు. విషయం తెలిసిన స్థానికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సామాజిక దూరం, కరోనావైరస్ మరిచిపోయి పుచ్చకాయలకోసం ఎగబడడడంతో కార్యకర్తలు కోపానికొచ్చారు.