టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి... పూర్తిగా ధ్వంసమైన ఇల్లు, వాహనాలు

Oct 19, 2021, 8:38 PM IST

టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి చేసారు. పట్టాభి ఉన్నదా అంటూ లోపలి వచ్చిన వారు ఇంటిలోని వస్తువులను, వాహనాలను పూర్తిగా ధ్వంసం చేసారు. గంజాయి వ్యవహారంలో పట్టాభి పెట్టిన ప్రెస్ మీట్ సందర్భంగా దాడి జరిగింది.