ఏపీ డిజిపి మీడియా సమావేశము

May 10, 2021, 10:36 AM IST

కర్ఫ్యూ లో ప్రజలు బాధ్యతగా వ్యవరించడం శుభ పరిమాణం అని ఏపీ డీజీపి అన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటె డబల్ మాస్క్ పెట్టుకొని రావాలి . కొన్ని రోజులు మనం ఇలా పాటిస్తే ఈ పరిస్థితినుండి బయట పడవచ్చు .