విజయవాడలో మరో కరోనా కేసు..ఐదేళ్లలోపు చిన్నారికి కూడా...

Mar 28, 2020, 11:37 AM IST

ఏపీలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా విజయవాడలో మరో కరోనా కేసు నమోదయ్యింది. మొగల్రాజపురంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా లక్షణాలున్నాయి. దీంతో తల్లిని, ఆమెతో పాటు కూతురినీ ఆస్పత్రికి తరలించారు.