ఖమ్మం: వాటర్‌ ట్యాంకులో జారిపడ్డ మున్సిపల్ కార్మికుడు.. 3 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్

Siva Kodati |  
Published : Jun 07, 2022, 05:25 PM IST
ఖమ్మం: వాటర్‌ ట్యాంకులో జారిపడ్డ మున్సిపల్ కార్మికుడు.. 3 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్

సారాంశం

ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ జారిపడి మున్సిపల్ కార్మికుడు మరణించాడు. మృతుడిని సందీప్‌గా గుర్తించారు. మృతదేహాన్ని వెలికి తీయడానికి సహాయక బృందాలు మూడు గంటలుగా ప్రయత్నిస్తున్నారు

ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ జారిపడి మున్సిపల్ కార్మికుడు మరణించాడు. మృతుడిని సందీప్‌గా గుర్తించారు. మృతదేహాన్ని వెలికి తీయడానికి సహాయక బృందాలు మూడు గంటలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!