తాజాగా పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి రోజాని కుటుంబంతో సహా కలిసింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 విజయం తర్వాత స్వదేశం చేరుకున్న పీవీ సింధు, రోజా ఆహ్వానంతో ఆమె ఇంటికి కుటుంబంతో వెళ్లి ఆత్మీయంగా కలిసింది. ఈ సందర్భంగా పీవీ సింధుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రోజా సెల్వమణి...