అయితే శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఇద్దరూ భారత పిచ్ లపైనే ఈ అత్యధిక రన్లను సాధించారు. కాగా యశస్వి జైస్వాల్ మాత్రం.. విదేశీ పిచ్ మీద సాధించడం గమనార్హం. విండీస్ తో రెండు టెస్ట్ సిరీస్ లో భారత్ 1-0 ఆదిత్యంలో దూసుకుపోతోంది. విండీస్ పై భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.