గత ఏడాది కరోనా బాధితుల కోసం మాజీ అథ్లెట్ మిల్కా సింగ్, ఆయన సతీమణి కలిసి రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు. రోమ్లో జరిగిన 1960 ఒలింపిక్స్లో 400 మీటర్ల రేసులో ఫైనల్కి చేరుకున్న మిల్కా సింగ్... ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఫైనల్లో నాలుగో స్థానంలో నిలవడంతో మిల్లీ సెకన్ తేడాతో పతకాన్ని కోల్పోయారు.
గత ఏడాది కరోనా బాధితుల కోసం మాజీ అథ్లెట్ మిల్కా సింగ్, ఆయన సతీమణి కలిసి రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు. రోమ్లో జరిగిన 1960 ఒలింపిక్స్లో 400 మీటర్ల రేసులో ఫైనల్కి చేరుకున్న మిల్కా సింగ్... ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఫైనల్లో నాలుగో స్థానంలో నిలవడంతో మిల్లీ సెకన్ తేడాతో పతకాన్ని కోల్పోయారు.