ఈ పండుగను మరాఠా రాజు శివాజీ కాలం నుంచి జరుపుకుంటున్నారు. అయితే ప్రజా గణేషుడి విగ్రహాన్ని భౌసాహెబ్ లక్ష్మణ్ జావలే మొదటగా ప్రతిష్టించారు. అయితే మనదేశంలో పాటుగా థాయ్ లాండ్, ఇండోనేషియా, కంబోడియా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ వంటి దేశాల్లో కూడా గణేషుడిని ఆరాధిస్తారు.