కరోనా మహమ్మారి కారణంగా.... పిల్లలు స్కూళ్లకు దూరమైపోయారు. అయితే.. చదువులు ఆగకుండా.. ఆన్ లైన్ లో కానిస్తున్నారు. అయితే.. ఈ ఆన్ లైన్ చదువులు పుణ్యమా అని.. చాలా మంది పిల్లలు.. ల్యాప్ టాప్స్, ట్యాబ్ లకు అతుక్కుపోతున్నారు. దీని వల్ల కంటి సమస్యలు, మానసిక సమస్యలు కూడా వచ్చేస్తున్నాయి. మరి.. ఈ సమస్యలు రాకుండా పిల్లలు సక్రమంగా ఉండాలంటే... వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. మరి అవేంటో ఓసారి చూద్దామా..