బరువు పెరగడం
మీరు నీళ్లను పుష్కలంగా తాగకపోవడం వల్ల పేగులలో నీరు ఉండదు. దీంతో జీర్ణాశయానికి ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా ఉంటుంది. అలాగే దీనివల్ల మీరు మోతాదుకు మించి ఎక్కువగా తింటారు. దీనివల్లే మీ శరీర బరువు బాగా పెరుగుతుంది.
నీళ్లు తక్కువగా తాగుతున్నారని ఎలా తెలుసుకోవాలి?
నీళ్లను తక్కువగా తాగితే మీ మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటుంది. అలాగే మూత్రం దుర్వాసన వస్తుంది. మూత్ర విసర్జన రోజుకు 4 - 7 సార్లు కంటే తక్కువగా ఉంటుంది.