ఏపీలో స్థానిక సంస్థలపై కొనసాగుతున్న ఉత్కంఠ: అందరి దృష్టి సుప్రీంపైనే
First Published Jan 24, 2021, 3:57 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి , ఎన్నికల సంఘం పంతాలు వీడడం లేదు. ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఎన్నికలకు ఎస్ఈసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కానీ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా లేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.