గడువు ముగిసిన ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు...
1. ఆహార విషం గడువు ముగిసిన ఆహారంలో బాక్టీరియా ఉంటుంది. దాని వల్ల దానిని తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం , ఒక్కోసారి అవయవాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది.
2.ఒక్కోసారి గడువు దాటిన ఆహారం తినడం వల్ల.. ఆ ఫుడ్ విషంగా మారే ప్రమాదం ఉంది. ఇది.. అల్జెరీలు, శ్వాసకోస సమస్యలు, నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.