రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ అంతకు మించి నీళ్లు తాగితే కిడ్నీలో హైపర్ ఫిల్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా, ఈ హైపర్ఫిల్ట్రేషన్ కొనసాగితే కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతే కాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో ఉప్పు స్థాయి తగ్గి వాంతులు, తల తిరగడం వంటి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.