మీడియం బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్గా నిలిచింది. ఆ తర్వాత మధుశాలిని.. `ఒక విచిత్రం`, `అగంతకుడు`, `కింగ్`, `జగడం`, `వాడు వీడు`, `గోపాల గోపాల`, `కారాలు మిర్యాలు`, `పొగ`,`అనుక్షణం`, `చీకటి రాజ్యం`, `సీతావలోకనం`, `గూఢచారి` వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది మధు శాలిని.