భర్త ఆర్య కౌగిలిలో వెచ్చగా ఒదిగిపోయిన సయేషా సైగల్, వైరల్ అవుతున్న ఫోటోస్

Published : Feb 12, 2023, 08:29 PM ISTUpdated : Feb 12, 2023, 08:33 PM IST

వణికించే చలిలో భర్త కౌగిట బంధి అయిపోయింది హీరోయిన్ సయోష సైగల్. తన భర్త .. తమిళ హీరో ఆర్యతో కలిసి ఉన్న ఫోటోను శేర్ చేసింది బ్యూటీ. 

PREV
15
భర్త ఆర్య  కౌగిలిలో వెచ్చగా ఒదిగిపోయిన సయేషా సైగల్, వైరల్ అవుతున్న ఫోటోస్

ఢిల్లీలో చలికాలం హాయిగా ఉంటుంది అంటుంది హీరోయిన్ సయేషా సైగల్. ఇంత చలిలో భర్తకు  కౌగలించుకుంటే ఆ హాయి వేరు అంటోంది. డిల్లీలో ఉన్న చలికి తట్టకోలేక ఆర్యను హగ్ చేసుకుని ఆపిక్ ను సోషల్ మీడియాలో  షేర్ చేసింది అయేషా.  ఇక ఈ పిక్ కు నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

25

ಇತ್ತೀಚಿಗೆ ಸಯ್ಯೇಶಾ ನೃತ್ಯ ಮಾಡುತ್ತಿರುವ ವಿಡಿಯೋ ಶೇರ್ ಮಾಡಿಕೊಂಡಿದ್ದರು.

సయోషా శేర్ చేసిన పిక్స్ కు నెటిజన్ల నుంచి హాట్ కామెంట్స్ వస్తున్నాయి. చలిలో భర్త కౌగిలికి మించిన వెచ్చదనం ప్రపంచంలో ఇంకెక్కడుంటుంది? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సయేషా ఈ ఫోటోతో మరికొన్ని పిక్స్ న కూడా శేర్ చేసుకుంది. స్విమ్మింగ్‌కి వెళ్తున్న ఫోటోలతో పాటు కేక్ తింటున్న ఇమేజెస్ ను కూడా షేర్ చేసింది. 

35

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీ జంట ఆర్య – సయేషా సైగల్.. గజినీ కాంత్ మూవీలో కలిసి నటించిన ఈ జంట..ఈసినిమా టైమ్ లో ప్రేమలో పడ్డారు. కొంత కాలం చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఈజంట 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

45
Sayyeshaa

2021లో సయేషా ఓ పాపకి జన్మనిచ్చింది.. దాంతో బేబీని చూసుకుంటూ..ఫ్యామిలీ లైఫ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తుంది సయేషా.  అయితే ఈ దంపతులు తమ కూతురు ఫోటోలు బయటకు రాకుండా చూసుకున్నారు. కాని రీసెంట్ గా ఆర్య బర్త్‌డే పార్టీలో వీరి గారాల పట్టి  పిక్స్  వైరల్ అయ్యాయి. ఆర్య, సయోషాల  పాపపేరు ఆరియానా అని తెలుస్తోంది. 

55

రీసెంట్‌గా ఆర్య – సయేషా దంపతులు తమ గారాల పట్టి మొదటి పుట్టినరోజు వేడుకను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.  సంగతి  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న దంపతులు.. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories