ఇక శృతిహాసన్ ఈఏడాది ఓపెనింగే అందరగొట్టింది. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి నటసింహాం బాలయ్య సరసన ‘వీరసింహారెడ్డి’లో నటించి మెప్పించారు. ఈ రెండు చిత్రాలూ సంక్రాంతికి విడులై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుండటంతో శృతిహాసన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో మరో గుడ్ న్యూస్ వచ్చేసింది.