ట్రిపుల్ ఆర్ భారీ విజయానికి మురిసిపోయి నిర్మాత దిల్ రాజు జక్కన్న టీమ్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఎన్టీఆర్, చరణ్ సతీసమేతంగా హాజరయినట్టు సమాచారం. ఆ పార్టీలో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ తో పాటు, కీరవాణి.. ఇతరత్ర మెయిన్ టీమ్ అంతా ఒక చోట చేశారు.