దేవయాని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తరువాత వసు(vasu),దగ్గరికీ వెళ్లిన జగతి వసు ను ఓదారుస్తుంది. ఆ తర్వాత వసు జరిగినదంతా జగతికీ వివరిస్తుంది. ఇంతలో అక్కడికి మహేంద్ర,ధరణి(dharani) వచ్చి మీకు అండగా ఉంటాము అని దైర్యం చెబుతారు. ఆ తర్వాత మహేంద్ర, రిషి ని అడిగిన ప్రశ్నలకు జగతి సీరియస్ అవుతుంది.