మరోవైపు చైతూ, సమంత కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో నటించారు. `ఏం మాయ చేసావె`, `ఆటోనగర్ సూర్య`, `మనం`, `మజిలి` సినిమాలు చేశారు. మ్యారేజ్ తర్వాత `మజిలి`లో నటించారు. ఈ సినిమాతో సూపర్ హిట్ని అందుకున్నారు. మరోవైపు `ఓ బేబీ`లో సమంత కీరోల్ చేయగా, నాగచైతన్య గెస్ట్ రోల్ చేశారు. ఆ తర్వాత మళ్లీ వీరు కలిసి నటించలేదు. కానీ తాజాగా ఓ ఆశ్చర్యకరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.