సోషల్ మీడియా ఒకరి వ్యక్తిగత జీవితం, వాళ్ళ మూడ్, మూమెంట్స్ అన్నీ చెప్పేస్తుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు సోషల్ మీడియా వేదికగా స్పందించడం జనాలకు అలవాటుగా మారిపోయింది. ఈ మధ్య విడాకులు తీసుకునే జంటలు సోషల్ మీడియా ద్వారా ఓ హింట్ ఇస్తున్నారు. సమంత, నిహారిక, శ్రీజా ఇదే చేశారు.