మృణాల్ ఠాకూర్ సైమా వేడుకల కోసం దుబాయ్ వెళ్లారు. సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఘనంగా జరగనుంది. సైమా ఈవెంట్ అనౌన్స్మెంట్ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. ఇందు కోసం కోట్ అండ్ ప్యాంట్స్ ధరించిన మృణాల్ సూపర్ స్టైలిష్ పోజుల్లో అదరగొట్టారు.