దర్శకుడు శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సునీల్, శ్రీకాంత్, అంజలి ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ నెక్స్ట్ దర్శకుడు బుచ్చిబాబు సానతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే..