Disha Patani : నాభి సొగసు కనిపించేలా పూరి హీరోయిన్ డ్రెస్సింగ్.. ఇంత టెంపరేచర్ తట్టుకోవడం కష్టమే

First Published Jul 2, 2022, 4:33 PM IST

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ నుంచే. పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ నుంచే. పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. 

ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

Latest Videos


దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీటల వరకు వెళుతుందా  లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.  ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది.   

దిశా పటాని తాజాగా హాట్ హాట్ అందాలతో విధ్వంసం సృష్టించింది. హాట్ నెస్ హద్దులు దాటేలా బ్లాక్ డ్రెస్ లో దిశా పటాని స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ రీసెంట్ గా రిలీజయింది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దిశా పటాని బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. 

నాభి సొగసులు, క్లీవేజ్ అందాలు కనిపించేలా దిశా ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

click me!